Saturday 6 August 2016

ధాన్యాదివాసం

ఎనిమిదేళ్ళ క్రితం దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన 'శ్రీ అభయంజనేయ స్వామి వారి దేవాలయం'
(మర్రిచెట్టు కాలనీ, మంగమూరు రోడ్డు, ఒంగోలు , ప్రకాశం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ ) ఈ నాటికి ఒక రూపు రేఖలు అందుకుంది. 10 తేదీ న దేవాలయం లో కొలువవటానికి 'ఆంజనేయుడు' బయలు దేరి వచ్చాడు.
మా గ్రామ ప్రజలు, ఊరేగింపుగా వెళ్ళి స్వామివారిని, మేళ తాళాలు తో బాజా బజంత్రీలతో, ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. స్వామివారు నేడు దాన్యది వాసం చేస్తున్నారు. మరో ప్రక్క ఈ పండుగకి అన్నీ ఏర్పాట్లు బక్తులు చేస్తున్నారు.





No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...